More stories

  • in

    మారిన రంగులతో వందే భారత్ రైళ్ల సరికొత్త లుక్

    Indian Railways Vande Bharat Train New colours : వందే భారత్ రైళ్లు సరికొత్త రంగుతో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటి వరకు నీలం, తెలుపు రంగుల్లో భారత్ లోని పలు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న వందే భారత్ రైళ్లు రంగులు మార్చుకున్నాయి. సరికొత్త రంగుతు ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అయ్యాయి. కొత్త రంగులోకి మారిన వందే భారత్ న్యూ రైళ్ల ఫోటోలను రైల్వే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కొత్త […] More

  • in

    మే 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్

    New GST Rule : పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. కొత్త జీఎస్టీ (GST) నిబంధనలు మే 1, 2023 నుంచి అమల్లోకి రానున్నాయి. పన్నుచెల్లింపుదారులు జీఎస్టీ నిబంధనల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే.. రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలకు జీఎస్టీ కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. అంటే.. వ్యాపారాలకు సంబంధించి ఇన్‌వాయిస్ జారీ చేసిన 7 రోజులలోపు ఐఆర్‌పి (IRP)లో తమ ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని GST […] More

  • in

    లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు

    ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. రెండు గంటలుగా విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ పై సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన-అమలులో జరిగిన అక్రమాలు, కమీషన్ రేట్లను పెంచడం, సీఎంగా కేజ్రీవాల్ పాత్ర, రూ.100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీష్ సిసోడియా సహా గ్రూప్ ఆప్ మినిస్టర్స్ తీసుకున్న […] More

  • in ,

     కోటంరెడ్డి కోరిక నెరవేర్చిన జగన్

    సొంత పార్టీలో ఉంటూ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పార్టీ మీద, ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కూడా అలానే ఉన్నారు. కానీ జగన్ అవేమీ పట్టించుకోకుండా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరికను నెరవేర్చారు. అయితే ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన కోటంరెడ్డితోనే శభాష్ అనేలా చేశారు జగన్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నెల్లూరు రూరల్  ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో కోటంరెడ్డి […] More