in

మారిన రంగులతో వందే భారత్ రైళ్ల సరికొత్త లుక్

Vande Bharat New Color Trains Raeveal By Minister Vaishnaw

Indian Railways Vande Bharat Train New colours : వందే భారత్ రైళ్లు సరికొత్త రంగుతో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటి వరకు నీలం, తెలుపు రంగుల్లో భారత్ లోని పలు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న వందే భారత్ రైళ్లు రంగులు మార్చుకున్నాయి. సరికొత్త రంగుతు ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అయ్యాయి. కొత్త రంగులోకి మారిన వందే భారత్ న్యూ రైళ్ల ఫోటోలను రైల్వే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కొత్త రంగులో.. సరికొత్త మార్పులతో పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి.

Written by meraneed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

మేజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్..

కామెంటేటర్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఇషాంత్‌ శర్మ