ఈమధ్యే బీఆర్ఎస్ లో అనర్హత వేటుకు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట పడుతున్నాయి బీజేపీ, కాంగ్రెస్. ఇప్పటికే బీజేపీ ఆయనతో చర్చలు జరిపాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా చర్చల్లో జోరు పెంచింది. ఏకంగా రాహుల్ గాంధీ టీమ్ రంగంలోకి దిగింది. పొంగులేటితో దాదాపు 6 గంటల పాటు వీరి భేటీ కొనసాగింది. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పొంగులేటిని ఆహ్వానించింది రాహుల్ టీమ్. అయితే.. ఆయన కొన్ని కండిషన్లను వాళ్ల ముందు ఉంచినట్టు తెలుస్తోంది
GIPHY App Key not set. Please check settings