AP DSC: త్వరలో డీఎస్సీ (AP DSC) నోటిఫికేషన్ ఇస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చెప్పారు. సీఎం వైఎస్ జగన్ దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇవాళ విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కచ్చితంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. అలాగే, ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్ష నిర్వహించామని, త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

in JOBS
GIPHY App Key not set. Please check settings