in

10వేల రూపాయి నాణేలతో నామినేషన్‌కు స్వతంత్ర అభ్యర్థి..

Independent Candidate Payed Up Deposit Fee One Rupee Coins In Karnataka Election

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. రాజకీయ పార్టీల నేతలు విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆ రాష్ట్రంలోని వీధులన్నీ పార్టీల నేతల ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మే 10న పోలింగ్ జరగనుండగా, మే 13న ఫలితాలు వెల్లడవుతాయి. ప్రస్తుతం నామినేషన్ ల ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఓ స్వతంత్ర్య అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు 10వేల రూపాయి నాణేలను తీసుకొని వచ్చాడు. వాటిని చూసిన అధికారులు అవాక్కయ్యారు. రెండు గంటలు పాటు వారు శ్రమించాల్సి వచ్చింది.

Written by meraneed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

Megha Akash In A Long Gown Pics

ఐపీఎల్‌లో ఫస్ట్‌ వికెట్‌ తీసిన అర్జున్‌ టెండూల్కర్‌